ఎన్టీఆర్తో
శ్రీదేవి కూతురు జాహ్నవి..?
త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన
జాహ్నవి ఎంట్రీ ఇవ్వనుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‑గా మారింది. ఎన్టీఆర్
కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 'జనతా గ్యారేజ్' చిత్రంతో
జాహ్నవిని హీరోయిన్గా పరిచయం చేయాలని భావిస్తున్నారట.
ఈ విషయంపై ఇప్పటికే శ్రీదేవిని సంప్రదించారని కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడైనా అతిలోక సుందరి వారసురాలి ఎంట్రీ నిజమో లేక
మరోసారి గాసిప్ అంటూ కొట్టి పారేస్తారో చూడాలి .
0 comments:
Post a Comment